1.
ప్రోటోకాల్ ఉల్లంఘన: ఇంటికి పిలిపించుకుని కరోనా వ్యాక్సిన వేయించుకున్న మంత్రి - Wed, 03 Mar 2021 01:49:50 +0530
బెంగళూరు: కర్ణాటక వ్యవసాయ శాఖ మంత్రి బీసీ పాటిల్ వివాదంలో చిక్కికుకున్నారు. మంత్రి పాటిల్ హైరికెరూర్లోని తన నివాసంలోనే కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇది కరోనా ప్రోటోకాల్ను ఉల్లంఘించడమేనని విమర్శలు వస్తున్నాయి. తాలూక ఆరోగ్య అధికారి, ఇతర సిబ్బందిని తన ఇంటికి పిలిపించుకున్న మంత్రి.. తనకు, తన కుటుంబసభ్యులకు వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్
ఇంకా
2.
ప్రేమోన్మాది ఘాతుకం: ఇంటికెళ్లి లేడీ టెక్కీ గొంతుకోశాడు, బాధితురాలికి బండి సంజయ్ పరామర్శ - 1:28:50 +0530
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా నార్సింగి పరిధిలోని హైదర్షాకోట్ లక్ష్మీనగర్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. మహిళా సాఫ్ట్వేర్ ఉద్యోగినిపై ఓ ప్రేమోన్మాది కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో బాధితురాలు తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం లంగర్హౌస్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి కొంత విషమంగా ఉంది. హైదర్షాకోట్లోని ఓ సెలూన్లో పనిచేస్తున్న షారుక్సల్మాన్
ఇంకా
4.
కరోనా ఎఫెక్ట్: ఎంఎంఆర్ రైల్వే స్టేషన్లలో ప్లాట్ ఫాం ధర భారీగా పెంపు, రూ. 10 కాదు, రూ. 50 - 2:00:15 +0530
ముంబై: మహారాష్ట్రలో కరోనావైరస్ మహమ్మారి మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం, అధికారులు కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని నిర్ణయించారు. పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడే ప్రదేశాలపై ఎక్కువగా దృష్టి సారించారు. సెంట్రల్ రైల్వే అధికారులు ప్లాట్ఫాం టికెట్ల ధరలను భారీగా పెంచారు. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్(ఎంఎంఆర్) లోని కొన్ని ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో ప్లాట్ఫాం టికెట్
ఇంకా
5.
sex video: ఆ అమ్మాయెవరో తెలీదు -ఆ సీడీ బోగస్ -రాజీనామా చేయను -మంత్రి రమేశ్ వివరణ - Tue, 02 Mar 2021 23:24:27 +0530
ఉద్యోగం ఇప్పించాలని కోరిన మహిళను లోబర్చుకుని, కామకోరికలు తీర్చుకున్నారంటూ అతితీవ్రమైన ఆరోపణలు, గడిచిన కొద్ది గంటలుగా ‘మంత్రిగారి రాసలీలలు' పేరుతో వైరల్ అవుతోన్న వీడియోలు, ఫోటోల వివాదంపై కర్ణాటక జలవనరుల శాఖ మంత్రి రమేశ్ జర్కిహోలి ఎట్టకేలకు స్పందించారు. నీచ కార్యానికి పాల్పడిన మంత్రిని తక్షణం బర్తరఫ్ చేయాలని ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తోన్న నేపథ్యంలో మంత్రి స్వయంగా
ఇంకా
7.
viral video:బీజేపీ మంత్రి సెక్స్ వీడియో -కర్ణాటకలో పెను సంచలనం -ఉద్యోగం పేరుతో మహిళను.. - 2:38:06 +0530
రాజ్యాంగం సాక్షిగా రాగద్వేషాలు, అవినీతి, అక్రమాలకు దూరంగా ఉంటానని ప్రమాణం చేశారాయన. ప్రజలకు రక్షకుడిగా, వారి సంక్షేమాభివృద్ధికి సంబంధించిన చట్టాలను చేసే హోదా కలిగిన మంత్రి కూడా. జనం ఒక పార్టీ నుంచి గెలిపిస్తే.. ఇంకో పార్టీలోకి జంప్ అయిన జిలానీగానూ గొప్ప పేరున్న ఆయన.. అత్యంత నీచానికి ఒడిగట్టాడిప్పుడు. అవును, మనం మాట్లాడుతున్నది కర్ణాటక బీజేపీ మంత్రి రమేశ్ జర్కిహోలి గురించే..
ఇంకా
8.
యూపీలో మహిళలపై నేరాలు మీకు పట్టవా...? సీఎం యోగిపై విరుచుకుపడ్డ ఎంపీ నుస్రత్ జహాన్... - 1:17:49 +0530
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ గట్టి కౌంటర్ ఇచ్చారు. బెంగాల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి వచ్చిన ముఖ్యమంత్రికి సొంత రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న నేరాలు పట్టవా అని ప్రశ్నించారు. హత్రాస్లో అత్యాచార బాధితురాలి తండ్రిని నిందితుడే కాల్చి చంపిన ఘటనపై ఆమె ట్విట్టర్లో స్పందించారు. 'బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో
ఇంకా
10.
ఏపీలో కొత్తగా 106 కరోనా కేసులు: ఏ జిల్లాలో ఎన్నంటే..? పెరుగున్న యాక్టివ్ కేసులు - 1:11:17 +0530
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 35,804 నమూనాలను పరీక్షించగా.. 106 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,90,080కి చేరింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంగళవారం సాయంత్రం వెల్లడించింది. గత
ఇంకా
12.
యూపీలో మరో దారుణం... పశుగ్రాసం కోసం వెళ్లి శవమైన బాలిక... అత్యాచార ఆరోపణలు... - 9:57:06 +0530
ఉత్తరప్రదేశ్... మహిళలపై నేరాల విషయంలో ఈ రాష్ట్రం నిత్యం వార్తల్లోకి ఎక్కుతూనే ఉంది. గతేడాది దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేకెత్తించిన హత్రాస్ హత్యాచార ఘటన మరవకముందే... అదే హత్రాస్లో అత్యాచార బాధితురాలి తండ్రిని నిందితుడే కాల్చి చంపిన ఘటన ప్రస్తుతం దేశాన్ని మరోసారి ఉలిక్కిపడేలా చేసింది. ఓవైపు దీని గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండగానే మరోవైపు
ఇంకా
13.
కరోనాతో బీజేపీ ఎంపీ నంద్ కుమార్ సింగ్ కన్నుమూత - 9:35:10 +0530
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారినపడి మరో భారతీయ జనతా పార్టీ ఎంపీ కన్నుమూశారు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బీజేపీ సీనియర్ నేత, లోక్సభ సభ్యుడు నంద్ కుమార్ సింగ్ చౌహాన్(68) మంగళవారం మృతి చెందారు. ఇటీవల కరోనా బారినపడిన ఆయన.. ఢిల్లీలోని మేదాంత ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నంద్ కుమార్ సింగ్ మంగళవారం తుదిశ్వాస విడిచారని
ఇంకా
14.
బీజేపీ సంచలనం -ప్రైవేటు ఉద్యోగాల్లో 75శాతం స్థానికులకే -బిల్లుకు హర్యానా గవర్నర్ ఆమోదం - 9:33:18 +0530
బీజేపీ నేతృత్వంలోని హర్యానా ప్రభుత్వం సంచలన హామీని అమల్లోకి తీసుకొచ్చింది. హర్యానాలో ప్రైవేటురంగంలో 75 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లుకు ఆ రాష్ట్ర గవర్నర్ ఆమోదం తెలిపారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా మంగళవారం మీడియాకు వెల్లడించారు. హర్యానాలో యువతకి ఇది సంతోషించదగ్గ రోజని, ఇకనుంచి ప్రైవేటు రంంలోని ఉద్యోగాల్లో
ఇంకా