2.
పరకామణి కేసులో పోలీసులపై క్రిమినల్ కేసు నమోదు చేయండి : హైకోర్టు - 9:41:00 +0530
తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణి కేసులో కుమ్మక్కైన పోలీసులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ కేసు దర్యాప్తును కొనసాగించాలని సీఐడీ, ఏసీబీలకు కోర్టు సూచన చేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న వారితో పోలీసులు చేతులు ...
ఇంకా
3.
పండక్కి ఊరెళుతున్నారా.. ప్రయాణికులకు షాకిచ్చిన ఏపీఎస్ ఆర్టీసీ - 9:22:00 +0530
సంక్రాంతి పండుగకు ఊరెళ్లే ప్రజల (ప్రయాణికులు)కు ఏపీఎస్ఆర్టీసీ తేరుకోలేని షాకిచ్చింది. హైదరాబాద్ నగరం నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు కేవలం 240 బస్సులు మాత్రమే నడుపనున్నట్టు ప్రకటించింది. దీంతో పండక్కి సొంతూర్లకు వెళ్లాలని భావించే వారికి ఇక్కట్లు ...
ఇంకా
13.
ఏపీకి నీళ్లు కావాలి తప్ప.. రాజకీయ పోరాటాలు కాదు.. మంత్రి నిమ్మల - Mon, 05 Jan 2026 18:59:00 +0530
ఆంధ్రప్రదేశ్కు నీళ్లు కావాలి తప్ప, రాజకీయ పోరాటాలు కాదని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. ఈ మేరకు నిమ్మల విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని వాడుకోగలిగినప్పుడు, దిగువన పోలవరం ...
ఇంకా
15.
Sri City: అభివృద్ధిలో శ్రీ సిటీ సూపర్.. ప్రధాని మోదీ కితాబు - 2:15:00 +0530
రూ.20,250 కోట్ల పెట్టుబడులు, దాదాపు లక్ష ఉద్యోగాలతో, శ్రీ సిటీ ఆంధ్రప్రదేశ్కు కీలకమైన ప్రాంతంగా అవతరించింది. ఇది రాష్ట్ర పెట్టుబడులు, ఉపాధి ఊపును కొనసాగిస్తోంది. 2025లో, నవంబర్లో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో రూ.11,750 కోట్లు హామీ ఇవ్వబడ్డాయి. ...
ఇంకా