1.
వైకాపాకు షాకిచ్చిన రెబెల్ ఎమ్మెల్యేలు.. టీడీపీ అభ్యర్థి అనురాధ విజయం - Thu, 23 Mar 2023 19:08:00 +0530
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైకాపాకు దిమ్మతిరిగిపోయింది. ఆ పార్టీకి చెందిన రెబెల్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తేరుకోలేని షాకిచ్చారు. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన పంచుమర్తి అనురాధకు వారు క్రాస్ ఓటింగ్ ...
ఇంకా
3.
ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఆ రకం వాహనాలు రోడ్డెక్కవు..! - 1:16:00 +0530
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 15 యేళ్ళు దాటిన ప్రభుత్వ వాహనాలు ఇకపై రోడ్లపై తిరగవు. వీటిని తుక్కు కింద విక్రయిస్తారు. కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్ మేరకు రాష్ట్రంలో వచ్చేనెల ఒకటి నుంచి వాహనాల తుక్కు పాలసీని ...
ఇంకా
4.
పదో తరగతి చదివితే చాలు.. అంగన్వాడీల్లో కొత్త ఉద్యోగాలు - 1:09:00 +0530
పదో తరగతి చదివి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్. 10వ తరగతి అర్హతతో ఏపీలోని ఈ జిల్లాలో 201 అంగన్ వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. మహిళా అభివృద్ధి- శిశు సంక్షేమశాఖలో అంగన్వాడి కొత్త ఉద్యోగాలు భర్తీ కానున్నాయి.
ఇంకా
5.
ప్రధాని, సీఎం జగన్, కేసీఆర్ జాతకాలు బాగున్నాయి.. - 1:00:00 +0530
ఉగాది సందర్భంగా శ్రీ శారదా పీఠంలో వేడుకలు జరిగాయి. ఉగాదిని పురస్కరించుకుని శారదాపీఠం గంటల పంచాంగాన్ని పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, తెలుగు రాష్ట్రాల సీఎం జాతకాలు ...
ఇంకా
7.
విశాఖపట్టణంలో విషాదం.. భవనం కూలి ఇద్దరి మృతి - 7:59:00 +0530
విశాఖపట్టణంలో విషాదం చోటుచేసుకుంది. వైజాగ్ కలెక్టరేట కార్యాలయ సమీపంలోని రామజోగిపేటలో బుధవారం అర్థరాత్రి మూడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో బాలిక సాకేటి అంజలి (14), దుర్గాప్రసాద్(17) మృతి చెందగా, ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ...
ఇంకా
8.
సంప్రదాయబద్ధంగా సీఎం దంపతుల ఉగాది వేడుకలు - Wed, 22 Mar 2023 22:11:00 +0530
ఉగాదిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సంప్రదాయబద్ధంగా పండుగను జరుపుకున్నారు. సీఎం జగన్ ఆయన సతీమణి వైయస్ భారతి రెడ్డి తెలుగు నూతన సంవత్సర ఉగాది పండుగను జరుపుకున్నారు.
ఇంకా
9.
భారత్ 6జి విజన్ డాక్యుమెంట్ను ఆవిష్కరించిన ప్రధాని మోడీ - 6:31:00 +0530
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారత్ 6జి విజన్ డాక్యుమెంట్ను ఆవిష్కరించారు. కాల్ బిఫోర్ యు డిగ్ యాప్ను కూడా ఆయన ప్రారంభించారు. 6జి ఆర్ అండ్ డి టెస్ట్కు ఆయన శ్రీకారం చుట్టారు. సమాచార విప్లవంలో భారత్ ప్రపంచానికి మార్గదర్శగా ఉందని ప్రధాని ఈ సందర్భంగా ...
ఇంకా
10.
ఎన్టీఆర్ బొమ్మతో రూ.వంద నాణెం.. గెజిట్ రిలీజ్ చేసిన కేంద్రం - 2:32:00 +0530
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దివంగత స్వర్గీయ ఎన్.టి.రామారావు శతజయంతి వేడుకలను పురస్కరించుకుని ఎన్టీఆర్ బొమ్మతో కూడిన వంద రూపాయల నాణెంను విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. ఇందుకోసం అధికారికంగా ఓ గెజిట్ను కూడా జారీ చేసింది. ఈ నాణెం 44 ...
ఇంకా
11.
నేటి నుంచి శుక్రవారం వరకు ఏపీలో తేలికపాటి వర్షాలు.. - 0:37:00 +0530
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బుధవారం నుంచి మూడు రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు, రాయలసీమ, తెలంగాణ మీదుగా దక్షిణ శ్రీలంక నుంచి ఈశాన్య మధ్యప్రదేస్ వరకు ద్రోణి కొనసాగడమే ఇందుకు కారణమని తెలిపారు. సముద్ర మట్టానికి 0.9 ...
ఇంకా
14.
జనసేన పార్టీతో పొత్తు లేనట్టే : బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ వ్యాఖ్యలు - Tue, 21 Mar 2023 20:02:00 +0530
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీతో పొత్తు ఉండటం కష్టమేనని భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్సీగా ఉన్న మాధవ్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఇపుడు సంచలనంగా మారాయి. ఏపీలో ముగిసిన ఎమ్మెల్సీ ...
ఇంకా