1.
వైకాపా శాశ్వత అధ్యక్షుడుగా వైఎస్. జగన్మోహన్ రెడ్డి! - Thu, 07 Jul 2022 14:47:00 +0530
వైకాపా ప్లీనరీ సమావేశాలు త్వరలో జరుగనున్నాయి. ఈ సమావేశాల్లో ఆ పార్టీ శాశ్వత అధ్యక్షుడుగా వైఎస్. జగన్మోహన్ రెడ్డిని పార్టీ నేతలంతా కలిసి ఎన్నుకోనున్నారు. ఇందుకోసం వైకాపా పార్టీ నియమావళిని సవరించేలా ఒక తీర్మానం చేయనున్నారు. అలాగే, పార్టీ శాశ్వత ...
ఇంకా
2.
నేడు కడప జిల్లా పర్యటనకు సీఎం జగన్.. రోడ్ల వెంబడి ఇనుప కంచెలు - 1:36:00 +0530
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి గురువారం తన సొంత జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లాలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ఇందుకోసం ఆయన తాడేపల్లిలోని తన నివాసం నుంచి గురువారం బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి ...
ఇంకా
6.
నేటి నుంచి మూడు రోజుల పాటు రాయలసీమలో బాబు పర్యటన - 1:47:00 +0530
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మూడు రోజుల పాటు రాయలసీమలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో జరిగే పార్టీ మినీ మహానాడుల్లో పాల్గొంటారు. అలాగే, జిల్లాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారు.
ఇంకా
7.
ఈ నెల 19వ తేదీ నుంచి 5 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ - 1:11:00 +0530
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 19 తేదీ నుంచి ఐదు రోజులు పాటు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 18వ తేదీన రాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది. ఆ మరుసటిరోజే అసెంబ్లీని సమావేశపరచేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతుంది.
ఇంకా
9.
హైదరాబాద్లో వైకారా రెబెల్ ఎంపీ రఘురామపై కేసు నమోదు - 9:49:00 +0530
వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై హైదరాబాద్ నగరంలో కేసు నమోదైంది. విధి నిర్వహణలో ఉన్న తనను ఎంపీ, ఆయన నలుగురు అనుచరులు వచ్చి కారులో ఎక్కించుకుని రఘురామ ఇంటికి తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టారంటూ ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ వింగ్ కానిస్టేబుల్ షేక్ ...
ఇంకా
10.
పిల్లలను జిల్లా పరిషత్ పాఠశాలలో చేర్చిన ఐఏఎస్ అధికారి - 9:37:00 +0530
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఐఏఎస్ అధికారి, ఎస్.ఏ.పి., మేనేజింగ్ డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి తన ఇద్దరు పిల్లలను జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో చేర్చి, ఇతర అధికారులకు ఆదర్శంగా నిలించారు. విజయవాడలోని పటమటలో ఉన్న జిల్లా పరిషత్ పాఠశాలలో చేర్పించారు.
ఇంకా
11.
నాణ్యమైన చదువుతో పేదరికం మాయం : సీఎం జగన్ - Tue, 05 Jul 2022 14:28:00 +0530
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి మంగళవారం కర్నూలు జిల్లా పర్యటనకు వెళ్లారు. కర్నూలు జిల్లా ఆదోనిలో 'జగనన్న విద్యాకానుక' కిట్లను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం మాట్లాడారు.
ఇంకా
12.
2024 ఎన్నికల తర్వాత తెదేపా నేతలు దివాళా తీస్తారు: తిక్కారెడ్డి - 3:34:00 +0530
టీడీపీ సీనియర్ నేత, కర్నూలు జిల్లా మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ తిక్కారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే 2024 ఎన్నికల తర్వాత టీడీపీ నేతలంతా దివాళా తీస్తారని ఆయన జోస్యం చెప్పారు. ముఖ్యంగా, ఈ ఎన్నికల తర్వాత అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటారని చెప్పారు.
ఇంకా
13.
మురుగు కాలువలో దిగి నిరసన తెలిపిన వైకాపా ఎమ్మెల్యే - 2:48:00 +0530
నెల్లూరు గ్రామీణ నియోజకవర్గం పరిధిలోని ఉమ్మారెడ్డి గుంటలో వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి నిరసనకు దిగారు. మురుగు కాల్వ ఉన్న ప్రాంతంలో వంతెన నిర్మాణం చేపట్టాలని గత కొంతకాలంగా ఆయన డిమాండ్ చేస్తున్నారు.
ఇంకా
14.
బెజవాడలో మటన్ మాఫియా.. ప్రజల ప్రాణాలతో చెలగాటం - 1:15:00 +0530
బెజవాడలో మటన్ మాఫియా చెలరేగిపోతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. పాచిపోయిన మటన్ను, బీఫ్ను కలిపేసి యధేచ్ఛగా విక్రయిస్తున్నారు. పైగా, ఆరోగ్య శాఖ అధికారులు పలుమార్లు తనిఖీలు చేపడుతున్నప్పటికీ మటన్ వ్యాపారులు తన నిర్లక్ష్య వైఖరిని ఏమాత్రం వీడటం లేదు.
ఇంకా
15.
తితిదే చరిత్రలో శ్రీవారి ఆదాయంలో సరికొత్త రికార్డు - 9:13:00 +0530
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి భక్తులు కానుకల రూపంలో సమర్పించే ఆదాయంలో సరికొత్త రికార్డు నమోదైంది. సోమవారం రికార్డు స్థాయిలో 6 కోట్ల 18 లక్షల రూపాయల ఆదాయం వచ్చింది. గత 2018 జూలై 26వ తేదీన రూ.6.28 కోట్ల ఆదాయం వచ్చింది. ఇదే ఇప్పటివరకు రికార్డుగా ఉంది. ...
ఇంకా