3.
తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు - ఎస్ఎస్ టోకెన్ల జారీ నిలిపివేత - 8:23:00 +0530
కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) కీలక నిర్ణయం తీసుకుంది. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుపతిలో జారీ చేసే సర్వదర్శనం (ఎస్ఎస్) టోకెన్ల ...
ఇంకా
5.
తిరుమలకు చేరుకున్న ఎలక్ట్రిక్ ధర్మరథం బస్సులు - 3:16:00 +0530
తిరుమల తిరుపతి దేవస్థానానికి రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ విరాళంగా ప్రకటించిన 25 ఎలక్ట్రిక్ ధర్మరథం బస్సుల్లో 15 బస్సులు ఆదివారం ఉదయం తిరుమలకు చేరుకున్నాయి. ఈ ఏడాది జూన్లో శ్రీవారిని దర్శించుకున్న అనంత్ అంబానీ తితిదేకు ...
ఇంకా
6.
రేపు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ - 8:27:00 +0530
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఆధ్వర్యంలో శ్రీ వేంకటశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. ఈ వేడుకలకు సెప్టెంబరు 14వ తేదీన అంకురార్పణ చేయనున్నారు. ఈ నెల 23వ తేదీ వరకు జరుగనున్నాయి.
ఇంకా
7.
సెప్టెంబర్ 13న తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుందో తెలుసా? - 5:00:00 +0530
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో సెప్టెంబర్ 13న రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఉష్ణోగ్రతలు: ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టి దాదాపు 21°C - 28°C మధ్య నమోదు కావచ్చు.
ప్రభావ ప్రాంతాలు: ...
ఇంకా
8.
వరుసగా 12 గంటల పాటు కూర్చోలేకపోతే, ఈ పదవుల్లో ఉండి ప్రయోజనం ఏమిటి? - Sat, 12 Sep 2026 16:15:00 +0530
పరిపాలనా విభాగంలో బ్యూరోక్రాటిక్ సంస్కృతిని పెంపొందించడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. సమర్థవంతంగా పరిపాలనను నిర్వహిస్తూనే తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించగల సీనియర్ అధికారులతో పనిచేయడానికి ఆయన ప్రాధాన్యత ...
ఇంకా
9.
వల్లభనేని వంశీని ఇబ్బందుల్లోకి నెట్టిన కొడాలి నాని? ఎలాగంటే? - 5:26:00 +0530
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత దూకుడుగా వ్యవహరించే నాయకులలో కొడాలి నాని, వల్లభనేని వంశీ ముఖ్యులు. అయితే, 2024 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వీరిద్దరూ కొంతకాలం మౌనంగా ఉండిపోయారు.
చివరకు శుక్రవారం రాత్రి వారు మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ...
ఇంకా
10.
విశాఖలో అగ్నికి ఆహుతైన ఆర్టీసీ బస్సు.. ప్రయాణికుల సంగతేంటి? - 2:21:00 +0530
విశాఖపట్టణంలో ఓ ఆర్టీసీ బస్సు ఆగ్నికి ఆహుతైంది. నగరంలోని వాల్తేరు డిపో సమీపంలో ఆపి ఉంచిన ఏపీఎస్ ఆర్టీసీ బస్సు మంటల్లో చిక్కుకుని పూర్తిగా దగ్ధమైపోయింది. శనివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకోగా, ఆ సమయంలో బస్సులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ...
ఇంకా
13.
కుమార్తె పెళ్లి... వైఎస్ జగన్ను షర్మిల ఆహ్వానిస్తారా? - 8:58:00 +0530
తన జీవితకాలమంతా వైకాపా చీఫ్ వైఎస్ జగన్కు బలమైన మద్దతుదారుగా ఉండిన వైఎస్ షర్మిల, 2019 ఎన్నికల తర్వాత తన వైఖరిని మార్చుకున్నారు. అప్పటి నుండి ఆమె తన సోదరుడిపై అనేక ఫిర్యాదులు చేస్తూ వచ్చారు. ఆస్తుల పంపిణీలో అసమానతలు, ఇతర మోసపూరిత చర్యలకు పాల్పడ్డారని ...
ఇంకా