1.
‘బ్యూటీ’ మూవీ రివ్యూ: నిబ్బా, నిబ్బీల ప్రేమతో నలిగిపోయిన నాన్న కథ - 2025-09-19T08:09:43+05:30
Ankith Koyya Beauty Movie Review: దర్శకుడు మారుతి టీం ప్రొడక్షన్ అంటే కథలో విషయం ఉండే ఉంటుంది. పైగా యూత్ ఫుల్ లవ్ స్టోరీలో తీయడంలో మారుతి దిట్ట. ఇలాంటి నిబ్బా నిబ్బీ కథలైతే ఆయన దగ్గర కుప్పలు తెప్పలు. ఈ సినిమా బేబీ నిర్మాత ఎస్కేఎన్ కూడా ముందుండి ప్రమోట్ చేశారు.. 'భలే ఉన్నాడే' సినిమా ఫేమ్ జెఎస్ఎస్ వర్ధన్ దర్శకత్వం వహించిన ‘బ్యూటీ’ మూవీ నేడు థియేటర్స్లో రిలీజ్ అయ్యింది. ఆ మూవీ రివ్యూ మీకోసం.
ఇంకా
2.
వడ్డీ రేట్లు తగ్గింపు.. HDFC, SBI లో 10 లక్షల లోన్పై నెలకు ఈఎంఐ ఎంత కట్టాలి? - 2025-09-19T12:29:53+05:30
Personal Loan EMI Calculator: ఆర్బీఐ ఈ ఏడాదిలో వరుసగా రెపో రేట్లను తగ్గించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే లోన్లపై వడ్డీ రేట్లు కూడా భారీగా దిగొచ్చాయి. చివరిసారి మాత్రం రేట్లను స్థిరంగానే ఉంచినప్పటికీ.. బ్యాంకులు మాత్రం పండగల వేళ కస్టమర్లకు ఊరట కల్పిస్తూనే ఉన్నాయి. లోన్ వడ్డీ రేట్లు తగ్గిస్తున్నాయి. ఇందులో హెచ్డీఎఫ్సీ సహా ఇంకొన్ని బ్యాంకులు ఉన్నాయి. దీంతో.. లోన్లపై ఈఎంఐ తగ్గుతోంది. ఏయే బ్యాంకులు ఇందులో ఉన్నాయో తెలుసుకుందాం.
ఇంకా
3.
డీకే శివకుమార్కు మంత్రి లోకేష్ ఘాటు రిప్లై.. ఒక్క ట్వీట్తో రచ్చ, రచ్చ.. 'బ్లాక్'మెయిల్ చుట్టూ రాజకీయం - 2025-09-19T12:16:37+05:30
Nara Lokesh Reply To Dk Shivakumar: బెంగళూరులోని ఓ కంపెనీ సీఈవో రోడ్ల సమస్యపై చేసిన ట్వీట్ పెద్ద చర్చకు దారి తీసింది. ఈ సీఈవో ట్వీట్పై స్పందించిన లోకేష్ విశాఖపట్నం రమ్మని ఆహ్వానించారు. దీనిపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందిస్తూ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్ ఇచ్చారు. తాము ప్రజల సమస్యలను పట్టించుకుంటామంటూ బ్లాక్మెయిల్ కామెంట్స్కు ఘాటుగా రిప్లై ఇచ్చారు.
ఇంకా
4.
వెల్లలాగే తండ్రి మరణంతో స్టన్ అయిన నబీ.. సారీ అంటూ షాక్లో ఉండిపోయాడు! - 2025-09-19T12:10:22+05:30
ఆసియా కప్ 2025లో శ్రీలంక విజయం సాధించినప్పటికీ, వెల్లలాగే తండ్రి మరణ వార్త విషాదం నింపింది. అఫ్ఘనిస్తాన్తో మ్యాచ్లో చివరి ఓవర్లో వెల్లలాగే ఐదు సిక్సులు సమర్పించుకున్నాడు. మ్యాచ్ ముగిసన తర్వాత తండ్రి మరణవార్తను కోచ్ జయసూర్య వెల్లలాగేకు తెలియజేశాడు. కొందరు రిపోర్టర్లు ఈ విషయాన్ని నబీకి చెప్పడంతో దిగ్భ్రాంతికి గురై, తన సంతాపం తెలియజేస్తూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశాడు. ఆసియా కప్లో జరిగిన ఈ సంఘటన క్రీడాభిమానులను కలచివేసింది.
ఇంకా
5.
భారత్, చైనాపై.. అమెరికా టారిఫ్ల బెదిరింపులు పనిచేయవు: రష్యా - 2025-09-19T12:23:21+05:30
భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుండటంపై అమెరికా టారిఫ్లు విధిస్తుండటాన్ని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ తప్పుబట్టారు. భారత్, చైనా వంటి పురాతన నాగరికతలు కలిగిన దేశాలు బెదిరింపులకు లొంగవని ఆయన స్పష్టం చేశారు. అమెరికా ఆంక్షల ద్వారా ఈ దేశాలకు ఆర్థికంగా నష్టం కలిగించాలని చూస్తోందని.. ఇది మార్కెట్, ఇంధన రంగాల్లో ప్రత్యామ్నాయాల వైపు మళ్లిస్తుందని ఆయన అన్నారు. టారిఫ్ల కారణంగా ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు దెబ్బతిన్నాయని గుర్తు చేశారు.
ఇంకా
6.
'ఐఫోన్ 17' కోసం ఎగబడిన జనం.. అర్ధరాత్రి నుంచే స్టోర్ల ముందు క్యూ.. ఫుల్ డిమాండ్ - 2025-09-19T11:30:17+05:30
Apple Store Pre Booking Rush: దిగ్గజ టెక్ సంస్థ.. యాపిల్ ఇటీవల ఐఫోన్ 17 సిరీస్ మోడల్స్ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఇక వీటి ప్రీ బుకింగ్స్ సెప్టెంబర్ 12 నుంచే ప్రారంభం కాగా.. ఇప్పుడు సెప్టెంబర్ 19 అంటే నేటి నుంచి స్టోర్లలోకి అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఐఫోన్ కొనుగోలు చేసేందుకు.. రిటైల్ స్టోర్ల ముందు జనం పెద్ద ఎత్తున గుమికూడారు. పలు చోట్ల తోపులాటలు కూడా జరిగాయి. లైన్లలో పరస్పరం దాడులు చేసుకుంటున్న వీడియోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.
ఇంకా
7.
నిరుద్యోగులు రెడీగా ఉండండి.. త్వరలోనే 12,452 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ - 2025-09-19T10:50:02+05:30
తెలంగాణ నిరుద్యోగులకు నిజంగా ఇది పండగలాంటి వార్తే. త్వరలోనే దాదాపు 12 వేల పైచిలుకు ఉద్యోగాలను భర్తీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఒకే శాఖలో సుమారు 12,452 ఖాళీలున్నాయని ఆర్థిక శాఖకు ఇచ్చిన నివేదికలో అధికారులు వెల్లడించారు. మిగతా శాఖల్లో ఉన్న ఖాళీల వివరాలు తీసుకుని.. జాబ్ క్యాలెండర్ రూపొందించి.. దాని ప్రకారం ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టనున్నారు. త్వరలోనే దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఇంకా
8.
లక్ష డాలర్ల విలువైన హై పవర్డ్ రేసింగ్ కారు.. నిమిషాల్లో తుక్కుతుక్కు చేశారు కదా భయ్యా..! - 2025-09-19T11:44:56+05:30
అమెరికాలోని లూయిస్విల్లేలో లక్ష డాలర్ల విలువైన డాడ్జ్ హెల్క్యాట్ కారును అధికారులు ధ్వంసం చేశారు. వీధుల్లో చట్టవిరుద్ధ రేసింగ్లకు పాల్పడటమే దీనికి కారణం అని తేల్చి చెప్పారు. గతేడాది స్ట్రీట్ రాడ్ నేషనల్స్ సమయంలో ఈ కారును స్వాధీనం చేసుకోగా.. చట్టవిరుద్ధంగా మార్పులు చేసిన వాహనాలను వదిలేది లేదని అధికారులు హెచ్చరించారు. ఇలాంటి రేసింగ్లకు పాల్పడితే వాహనాలు సీజ్ చేసి క్రష్ చేసి మరీ తుక్కు తుక్కుగా మారుస్తామని తెలిపారు.
ఇంకా
9.
టీడీపీలోకి మరో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ.. వైసీపీతో 15 ఏళ్ల బంధాన్ని తెంచుకున్న నేత - 2025-09-19T11:08:24+05:30
Marri Rajasekhar To Join TDP Today: వైఎస్సార్సీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. 2004లో ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన, గతంలో కాంగ్రెస్, వైఎస్సార్సీపీలో పనిచేశారు. 2019 ఎన్నికల సమయంలో ఎమ్మెల్సీ పదవి, మంత్రి పదవి ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు. అయితే ఎమ్మెల్సీ ఇచ్చినా మంత్రి పదవి ఇవ్వలేదు. ఈ క్రమంలో ఆయన ఇటీవల ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఇవాళ టీడీపీలో చేరుతున్నారు.
ఇంకా
10.
సిరిసిల్ల కలెక్టర్పై ప్రభుత్వం సీరియస్.. నోటీసులు జారీ.. 3 రోజుల్లోగా వివరణ ఇవ్వాలంటూ - 2025-09-19T11:45:24+05:30
సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకు రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రొటోకాల్ పాటించలేదనే ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. విప్ ఆది శ్రీనివాస్ పరేడ్ గ్రౌండ్కు ముందుగా చేరుకున్నా, కలెక్టర్ ఆలస్యంగా రావడంతో ఆయన లేకుండానే జండా ఆవిష్కరణ జరిగింది. దీనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభుత్వం.. కలెక్టర్కు నోటీసులు జారీ చేసింది. ఆ వివరాలు...
ఇంకా