1.
ఉక్రెయిన్పై భారీ దాడి.. జపోరిజియా అణు కర్మాగారం వద్ద డ్యామ్ పేల్చివేత.. వచ్చే ఐదున్నర గంటల కీలకం - 2023-06-06T14:01:46+05:30
Ukraine Dam రష్యా మరోసారి రెచ్చిపోయింది. ఉక్రెయిన్పై భీకర దాడులకు తెగబడింది. రష్యా దండయాత్ర గత 16 నెలల నుంచి సాగుతోంది. ఈ క్రమంలో ఉక్రెయిన్లోని మౌలిక వసతులను రష్యా ధ్వంసం చేస్తోంది. క్షిపణులు, యుద్ధ విమానాలతో బాంబులు వేస్తూ భూస్థాపితం చేస్తోంది మాస్కో. ఈ దాడులకు ప్రజలు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వేలాదిగా పారిపోతున్నారు. లక్షల మంది నిరాశ్రయులు కాగా.. మిలియన్ల మంది దేశం విడిచి వెళ్లిపోతున్నారు.
ఇంకా
2.
లక్షకు రూ.7లక్షల లాభం.. దశ తప్పిన స్టాక్ ఇదే.. మూడేళ్లలో 720 శాతం రిటర్న్స్! - 2023-06-06T15:14:20+05:30
Multibagger: స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టిన వారికి కొన్ని స్టాక్స్ చాలా తక్కువ కాలంలోనే మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇస్తుంటాయి. ఇన్వెస్టర్లను మిలియనీర్లను చేస్తుంటాయి. అలాంటి ఓ స్టాక్ మూడేళ్లలోనే దశ తిప్పింది. 720 శాతం రిటర్న్స్ ఇచ్చింది. అంటే లక్ష పెట్టిన వారికి ఇప్పుడు రూ.7 లక్షలకుపైగా లాభం వస్తుంది. ఆ స్టాక్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఇంకా
3.
అనిశ్చితిలోనూ అదుర్స్.. ఈ రూపాయి షేర్లతో కాసుల పంట.. మీ దగ్గరున్నాయా మరి! - 2023-06-06T14:48:22+05:30
Penny Stocks: దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లోకి జారుకున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలకు తోడు అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు భయాలు దేశీయ మార్కెట్లపై పడింది. ఇన్వెస్టర్లు విక్రయాలకు దిగడంతో కీలక రంగాల్లో క్రమంగా నష్టాల్లోకి జారుకుంటున్నాయి. అయినప్పటికీ ఈ 5 రూపాయి షేర్లు రాణిస్తున్నాయి. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి.
ఇంకా
5.
నష్టాల్లో మార్కెట్లు.. అయినా ఈ 3 స్టాక్స్ అదుర్స్.. ఇన్వెస్టర్లకు లాభాలే లాభాలు! - 2023-06-06T14:24:47+05:30
Trending Stocks: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు అంచనాలు ఇందుకు కారణంగా చెప్పవచ్చు. ఇలాంటి అనిశ్చిత పరిస్థితుల్లోనూ ఈ 3 స్టాక్స్ మాత్రం అదరగొడతున్నాయి. టాప్ ట్రెండింగ్లో దూసుకెళ్తున్నాయి. ఇన్వెస్టర్లకు మంచి లాభాలు అందిస్తున్నాయి. ఆ స్టాక్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఇంకా
6.
త్వరలోనే కర్ణాటకలో ఎమర్జెన్సీ.. మాజీ సీఎం షాకింగ్ కామెంట్స్ - 2023-06-06T13:19:44+05:30
Karnataka Emergency కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో బీజేపీ దారుణ పరాజయాన్ని చవిచూసింది. కాంగ్రెస్ పార్టీకి కన్నడిగులు సంపూర్ణ మెజార్టీ కట్టబెట్టారు. డీకే శివకుమార్ నుంచి తీవ్ర పోటీ ఎదురైనా ముఖ్యమంత్రిగా మరోసారి సిద్ధరామయ్యను కాంగ్రెస్ నియమించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలకు ఇటీవలే క్యాబినెట్ ఆమోదం తెలిపింది. వచ్చే నెల నుంచి ఐదు గ్యారంటీ పథకాలు అమల్లోకి వస్తున్నట్టు సర్కారు ప్రకటించింది. అయితే, అప్పుడే ప్రతిపక్ష బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది.
ఇంకా
8.
తాత ఆపరేషన్ కోసం డబ్బు పంపిస్తే.. ఆన్లైన్ గేమ్ ఆడాడు.. చివరికి.. - 2023-06-06T14:08:56+05:30
Online Games: స్మార్ట్ ఫోన్.. వ్యసనంలా మారి ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపుతోంది. దీనికి నిదర్శనమే ఇటీవల జరుగుతున్న ఘటనలు. తాజాగా.. ఆన్లైన్ గేమ్కు మరో యువకుడు బలి అయ్యాడు. కోనసీమకు చెందిన యువకుడు ఆన్లైన్ గేమ్ ఆడి.. వేలాది రూపాయలు నష్టపోయాడు. భయంతో.. సూసైడ్ చేసుకున్నాడు.
ఇంకా
9.
పొంగులేటి, జూపల్లికి కాంగ్రెస్లో లైన్ క్లియర్.. చేరికకు ముహూర్తం ఫిక్స్..! - 2023-06-06T13:30:52+05:30
Ponguleti Srinivas Reddy: పొంగులేటి, జూపల్లి త్వరలో హస్తం గూటికి చేరనున్నారు. ఈ మేరకు ముహూర్తం కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. వారిద్దరిని చేర్చుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. కానీ రాహుల్ టీమ్ చర్చలు సఫలం కావడంతో పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్ ఎంట్రీకి లైన్ క్లియర్ అయింది.
ఇంకా
10.
'కవిత ఎక్కడ నుంచి పోటీ చేసినా ఓడిస్తా' - 2023-06-06T14:02:25+05:30
Arvind Dharmapuri: నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో కవిత ఎక్కడ నుంచి పోటీ చేసినా వచ్చే ఎన్నికల్లో ఓడిస్తానని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు. కవితను ఓడించే బాధ్యతను తాను తీసుకుంటానన్నారు. ఆర్మూర్ పట్టణంలో జరిగిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.
ఇంకా